Advertisement

ఏపీలో ఎన్టీఆర్ పెన్షన్ తీసుకునే వారికి కొత్త ఆప్షన్ వచ్చేసింది.. AP Pension Transfer 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP Pension Transfer 2025 ద్వారా పింఛన్ లబ్ధిదారులకు కొత్త అవకాశం అందించింది. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారు ఇకపై పింఛన్ కోసం సొంత ఊరికి రావాల్సిన అవసరం ఉండదు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఎన్టీఆర్ భరోసా వెబ్‌సైట్ ద్వారా పింఛన్ బదిలీ చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ కొత్త చిరునామా & జిల్లా వివరాలను నమోదు చేసి పింఛన్‌ను అవసరమైన ప్రదేశానికి బదిలీ చేసుకోవచ్చు. ఈ కొత్త సౌకర్యం ప్రయాణ ఖర్చులను తగ్గించడంతో పాటు, పింఛన్ పొందడం మరింత సులభతరం అవుతుంది.

Advertisement

Benefits of Eating Apple Everyday
ఆపిల్ తినడం వలన వచ్చే పరిణామాలు గురించి మీకు తెలుసా..?

స్పౌజ్ పింఛన్ & ఇతర ప్రయోజనాలు! భర్త మరణించిన వెంటనే భార్యకు పింఛన్ మంజూరు చేసే విధానం ప్రవేశపెట్టారు. ఇకపై అయిదు నెలల ఆలస్యం లేకుండా, మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్ అందుబాటులోకి వస్తుంది. పింఛన్ పంపిణీ ప్రతినెలా 1వ తేదీన జరుగుతుంది. సెలవు రోజు ఉంటే ముందు రోజు అందజేస్తారు. వృద్ధాప్య, వికలాంగ, వితంతు, అనాధ లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లబ్ధిదారుల భద్రత & సౌకర్యాన్ని మెరుగుపరిచేలా ఉంది.

Tata Nano EV
Tata Nano EV మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది.? ధర కేవలం ₹1 లక్ష ధరకే లభించనుందా.?

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment